గోదావరి కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట సమీపంలో సోమవారం టిప్పర్ లారీ అదుపు తప్పి గోదావరి కాలువలోకి దూసుకెళ్లింది. వేట్లపాలెం–మేడపాడు మార్గం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష