ఏకాదశి సందర్భంగా సర్పవరంలో దశ హారతులు

సర్పవరం : శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు స్వామివారికి దశ హారతులు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు తెలిపారు. ఏకాదశి పూజ కట్టిన భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి హారతులను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు