సామర్లకోట ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

కాకినాడ : సామర్లకోట బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడకు చెందిన ఇద్దరు మృతి చెందడం పట్ల ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు